భార‌త పౌరులను బాగా చూసుకుంటాం: సింగ‌పూర్ ప్ర‌ధాని హామీ
సింగ‌పూర్‌లో ఉన్న భార‌తీయుల‌కు ఎలాంటి ఢోకాలేద‌ని సింగ‌పూర్ ప్ర‌ధాని హామీఇచ్చారు. క‌రోనా క‌ష్టాల‌కాలంలో త‌మ దేశంలో ఉన్న భార‌త పౌరుల‌కు ఎలాంటి భ‌యాందోళ‌న‌లు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.  సింగపూర్ వాసుల మాదిరిగానే.. సింగపూర్‌లో పనిచేస్తున్న భారతీయ పౌరులను కూడా కంటికి రెప్ప‌లా చూసుకుంటామని  ప్రధాని …
ద‌వాఖాన‌గా యూఎస్ ఓపెన్ టెన్నిస్ కోర్టు
ప‌్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్‌తో అగ్ర‌రాజ్యం అమెరికా అత‌లాకుత‌ల‌మ‌వుతున్న‌ది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతున్న‌ది. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే అత్య‌ధిక పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్ననేప‌థ్యంలో అమెరికాలో ద‌వాఖాన‌లు రోగుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్…
సీడ్స్‌ రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలి
దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాలకు విత్తనాల సరఫరాకు రవాణా పరంగా ఎదురవుతున్న ఆటంకాలు లేకుండా చూడాలని సీడ్స్‌ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ను కోరారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో వినోద్‌ కుమార్‌కు వారు తమ సమస్యలు వివరించారు. లాక్‌డ…
దుబాయ్‌లో ఆసియాకప్‌
ప్రపంచ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషించే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి తన మాట చెల్లుబాటయ్యేలా చేసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్‌ వేదికగా జరగాల్సిన ఆసియాకప్‌లో పాల్గొనేది లేదని భారత్‌ పట్టుబట్టడంతో.. తప్పని పరిస్థితుల్లో టోర్నమెంట్‌ను తటస్థ వేదిక (దుబాయ్‌)కు …
గ్రామాలకు సంచార ల్యాబ్‌లు
వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారనుందని, వ్యాధులు వచ్చాక చికిత్స చేయడంకంటే వ్యాధులే రాకుండా అడ్డుకట్టవేసే దిశగా నివారణ చర్యలను ముమ్మరం చేసిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహి…
ఫిబ్రవరి 15న సహకార ఎన్నికలు
రాష్ట్రంలోని 906 ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాల (పీఏసీఎస్‌- ప్యాక్‌)కు ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేరేజు సాయంత్రం కల్లా ఫలితాలు ప్రకటిస్తారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ షెడ్యూల్‌ విడుదలచేసింది. హైదరాబాద్‌ మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 909…